Tuesday, June 12, 2012

పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...

శ్రీకాకుళం లో నాటు బాంబుల దాడి...
ఒంగోలు లో ఓటర్ల గందరగోళం....
ఒకచోట ఓ ప్రధాన పార్టీ అభ్యర్ది ఇంటిపై రాళ్ళతో దాడి...
ఇంకోచోట పోలీసుల లాఠీచీర్జి...
ఇలా మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...!

No comments:

Post a Comment